
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 10.
పోస్టుల సంఖ్య: ప్రాజెక్ట్ ఇంజినీర్ 01, టెక్నికల్ ఆఫీసర్ 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బీఈ లేదా బీటెక్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్ట్ ఇంజినీర్ 33 ఏండ్లు, టెక్నికల్ ఆఫీసర్ 30 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జులై 10.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.