ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఇద్దరు మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. వెంకటాపురంలో ఇటీవల భీమేశ్వరరావును హత్య చేశారు మావోలు. దాంతో అలర్ట్ అయిన పోలీసులు గ్రామాలను జల్లెడ పడుతున్నారు. మంగపేట మండలం నరసింహ సాగర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతుండగా.. కొప్పు గుట్ట దగ్గర పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం దీన్ని అధికారికంగా ప్రకటించడం లేదు.
ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోలు మృతి
- తెలంగాణం
- October 18, 2020
లేటెస్ట్
- మొబైల్ ఫోన్ కోసం చంపేశారు.. ఇద్దరు అరెస్ట్
- ఆలిని ఏలుకోనోడు దేశాన్ని ఎలా పాలించగలుగుతాడు : సీపీఐ నారాయణ
- బీజేపీ మంత్రం అభివృద్ది... వైఎస్సార్ మంత్రం అవినీతి: ప్రధాని మోది
- MI vs SRH: టాస్ గెలిచిన ముంబై.. సన్రైజర్స్ జట్టులో కీలక మార్పు
- Danush Raayan Official Update: రాయన్ క్రైమ్లో దిగుతున్నాడు గెట్ రెడీ..ఫస్ట్ సింగిల్తో పాటు రిలీజ్ అప్డేట్
- హైదరాబాద్ లో బైక్ దొంగల ముఠా అరెస్ట్..
- గుడ్లు తెస్తున్నారా : ఒక్క కోడి గుడ్డు ఆరు రూపాయలా?
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి
- Womens T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్.. అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్
- జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు బెయిల్
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- కవితకు బిగ్ షాక్ : రెండు బెయిల్ పిటిషన్లు కొట్టివేత