హైదరాబాద్, వెలుగు: జమునా హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన వివాదాస్పద 3 ఎకరాల భూమి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 1వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. మెదక్ జిల్లా మాసాయిపేట్ ఎమ్మార్వో జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ జమునా హేచరీస్తోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య జమున, కుమారుడు నితిన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ ఎం.సుధీర్కుమార్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మాసాయిపేట్ మండలం అచ్చంపేట్ గ్రామంలోని సర్వే నంబర్130లోని భూమి విషయంలో అధికారులు జోక్యం చేసుకోరాదని ఆదేశించారు. సర్వే నెం. 130లో 18.35 ఎకరాలు ఉంటే మూడెకరాల విషయంలోనే పిటిషనర్లు హైకోర్టులో సవాల్ చేశారని జడ్జి చెప్పారు. పిటిషనర్ల వాదనలు వినకుండా ఆక్రమణలపై తహసీల్దార్ చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- తెలంగాణం
- July 3, 2022
లేటెస్ట్
- IPL 2024 : హార్ధిక్ పాండ్యాకు రూ.12 లక్షల ఫైన్.. ఎందుకో తెలుసా..!
- Sunny Leone: తెలుగులో హారర్తో వస్తోన్న సన్నీ లియోన్..బోల్డ్ బ్యూటీకి భయపడతారా మరి!
- చిలుకూరుకు లక్ష మంది భక్తులు.. 20 కిలోమీటర్ల ట్రాఫిక్
- V6 DIGITAL 19.04.2024 AFTERNOON EDITION
- తిరుమల ఏడు కొండల్లో మంటలు.. తగలబడుతున్న ఎర్ర చందనం చెట్లు
- నేను హైటెన్షన్ వైర్ లాంటోడిని.. ముట్టుకుంటే షాక్ కొడ్తది : సీఎం రేవంత్ రెడ్డి
- viral video: అక్కా అది స్కూల్.. బ్యూటీపార్లర్ కాదు..
- Thalapathy Vijay: చెన్నైలో ఓటు వేసిన హీరో విజయ్..చేతికి గాయం అయ్యిందా!
- ఏప్రిల్ 23వ తేదీ సెలవు ఇవ్వాలి.. తెరపైకి కొత్త డిమాండ్
- ఎంపీగా గెలిపిస్తే... మీ చిన్న కొడుకులా పనిచేస్తా: గడ్డం వంశీకృష్ణ
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- UPSC 2023 కటాఫ్ మార్కులు విడుదల
- PAK vs NZ: నేటి నుంచే పాకిస్తాన్ vs న్యూజిలాండ్ టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే?