సంగారెడ్డి: మనూర్ తండాలో విషాదం జరిగింది. చేతికొచ్చిన పంటను కాపాడుకుందామని పోతే ప్రాణాలే పోయాయి. నిన్న అర్ధరాత్రి హఠాత్తుగా వర్షం మొదలైంది. దీంతో చేనులో ఎండబెట్టిన జొన్నల కుప్పలు అకాల వర్షానికి తడిసి ఎక్కడ పాడవుతాయో అన్న భయంతో రాత్రే భార్యా భర్తలు కవర్లు పట్టుకుని చేనుకు వెళ్లారు. కుప్పలుగా పోసిన జొన్నల పై ప్లాస్టిక్ కవర్లు కప్పుతున్న టైంలోనే పిడుగుపడింది. పిడుగు పాటుకు గురైన భార్యా భర్తలిద్దరూ ఏం జరిగిందో గుర్తించేలోపే క్షణాల్లో ప్రాణాలు వదిలారు. పొలానికి వెళ్లిన తల్లిదండ్రులు ఎంతకూ రావడంతో వీరి ముగ్గురు పిల్లలు రోదిస్తుంటే గ్రామస్తులు వెళ్లి చూడగా శవాలు కనిపించాయి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ముగ్గురు చిన్నారుల రోదనలు కంటతడిపెట్టించాయి.
పంటను కాపాడుకుందామని పోతే ప్రాణాలే పోయాయి
- తెలంగాణం
- May 6, 2021
లేటెస్ట్
- మార్చి 20నుంచి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు
- SSCలో 2049 జాబ్స్కు దరఖాస్తు గడువు పెంపు
- ప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
- IPL 2024: హైదరాబాద్ చేరుకున్న సన్ రైజర్స్ కెప్టెన్.. ఇదేం సెంటిమెంట్ రా బాబు
- సెలబ్రిటీ రిసార్ట్లో ఎయిర్ గన్ కాల్పుల కేసులో ట్విస్ట్
- త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ ఖాళీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
- Kanguva Sizzle Teaser: కంగువ టీజర్ బీభత్సం..సూర్య నట విశ్వరూపం చూసేయండి
- మార్చి 20 అమలకి ఏకాదశి ... ఆరోజు ఏ దేవుడిని పూజించాలంటే...
- *V6 DIGITAL 19.03.2024 EVENINGEDITION*
- మారిన వాతావరణం.. హైదరాబాద్ లో కమ్ముకున్న మేఘాలు
Most Read News
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- నాలుగు నెలల మనవడికి తాతయ్య రూ.240 కోట్ల షేర్స్ గిఫ్ట్
- Healthy Food : నూనె లేకుండా బెండకాయ వేపుడు ఎలా చేయొచ్చంటే..!
- ఏపీలో 761 ఉద్యోగాలు.. మార్చి 19న ఇంటర్వ్యూలు...
- కీసర ఎమ్మార్వో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్
- మురుగు వదిలించి..మూసీలోకి శుద్ధి జలాలు
- సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత..
- ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వెనక.. ఓ మీడియా సంస్థ యజమాని..?
- పొట్టు పొట్టు కొట్టుకున్న హిజ్రాలు.. చూస్తూ ఎంజాయ్ చేసిన జనాలు