
కామారెడ్డి, నిజామాబాద్ మార్కెట్లలో గురువారం వరలక్ష్మీ, రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది. పూజా సామగ్రి, పండ్లు, పూలు, రాఖీలు కొనుగోలు చేసేందుకు జనం కిటకిటలాడారు. నిజామాబాద్నగరంలోని గాంధీ చౌక్, కుమార్ గల్లి, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తిలక్రోడ్డు, సుభాష్రోడ్డు, మాయబజార్ ఏరియా, కొత్త బస్టాండు ఏరియాల్లో జనం రద్దీ విపరీతంగా ఉంది. - కామారెడ్డి, ఫొటోగ్రాఫర్ నిజామాబాద్