వెస్ట్ బెంగాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. వెస్ట్ బెంగాల్ నార్త్ 24 పరగనాస్ జిల్లాలోని ఓ టాపాకుల ఫ్యాక్టరీలో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అనుకోకుండా ఒక్కసారిగా టపాకులు పేలడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారని… మరింత సమాచారం తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
West Bengal: Five persons dead in an explosion at a firecracker factory in Naihati area of North 24 Parganas district. Fire tenders present at the spot. pic.twitter.com/DhdEtLhoSV
— ANI (@ANI) January 3, 2020