చేపల వెహికల్స్​తో...కిక్కిరిసిన ఫిష్ మార్కెట్

చేపల వెహికల్స్​తో...కిక్కిరిసిన ఫిష్ మార్కెట్

ముషీరాబాద్, వెలుగు: మృగశిర కార్తె నేపథ్యంలో ముషీరాబాద్​లోని రాంనగర్ ఫిష్ మార్కెట్​కు బుధవారం రాత్రి కంటైనర్లు, డీసీఎంలు, లారీలు, ఆటోల్లో భారీగా చేపలు వచ్చాయి. ఫిష్ మార్కెట్ మార్కెట్ ​రోడ్లన్నీ వెహికల్స్​తో కిక్కిరిశాయి.

మృగశిర కార్తె మొదటి రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. డిమాండ్​దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు అధిక మొత్తంలో చేపలను మార్కెట్​కు తరలించారు.