అర్థరాత్రి నుంచి ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు

అర్థరాత్రి నుంచి ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు

కస్టమర్స్ ను ఆకట్టుకోవడానికి ఫ్లిప్ కార్ట్ మరో భారీ సేల్ కు సిద్ధమైంది. ఇవాళ( శుక్రవారం అర్థరాత్రి) నుంచి ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు స్టార్ట్ కాబోతున్నాయి. జూన్ 3 వరకు ఈ ఆఫర్లు ఇస్తుంది ఫ్లిప్ కార్ట్. మూడు రోజుల పాటు జరిగే ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్లతో పాటు చాలా వస్తువులపై ఆఫర్లు ఉన్నాయి. ఆన్ లైన్ బ్యాంకింగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొన్న వారికి మరో 10 శాతం డిస్కౌంట్ వస్తుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. హెచ్ పీ ఎసర్ కంపెనీ ల్యాప్ ట్యాప్  స్టార్టింగ్  ప్రైజ్ రూ. 12.990 . హెడ్ ఫోన్స్,పవర్ బ్యాంక్స్ ,ల్యాప్ టాప్ లపై 80 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.