కస్టమర్స్ ను ఆకట్టుకోవడానికి ఫ్లిప్ కార్ట్ మరో భారీ సేల్ కు సిద్ధమైంది. ఇవాళ( శుక్రవారం అర్థరాత్రి) నుంచి ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు స్టార్ట్ కాబోతున్నాయి. జూన్ 3 వరకు ఈ ఆఫర్లు ఇస్తుంది ఫ్లిప్ కార్ట్. మూడు రోజుల పాటు జరిగే ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్లతో పాటు చాలా వస్తువులపై ఆఫర్లు ఉన్నాయి. ఆన్ లైన్ బ్యాంకింగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొన్న వారికి మరో 10 శాతం డిస్కౌంట్ వస్తుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. హెచ్ పీ ఎసర్ కంపెనీ ల్యాప్ ట్యాప్ స్టార్టింగ్ ప్రైజ్ రూ. 12.990 . హెడ్ ఫోన్స్,పవర్ బ్యాంక్స్ ,ల్యాప్ టాప్ లపై 80 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
అర్థరాత్రి నుంచి ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు
- బిజినెస్
- May 31, 2019
లేటెస్ట్
- మే 22 న ఆఫిస్ ఐపీఓ ఓపెన్
- ఉద్యోగుల బదిలీలు చేపట్టండి
- ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు
- నష్టాల నుంచి లాభాల్లోకి మార్కెట్
- అభివృద్ధికి రేవంత్ విజన్.!
- 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐకూ జెడ్9 ఎక్స్
- ఇండ్ల ధరలు 10 శాతం పెరిగినయ్
- బీఆర్ఎస్ పయనమెటు?..భవిష్యత్తు ప్రశ్నార్థకం
- ఫైనల్లో నిఖత్
- క్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్