న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగాల కల్పనపై ఎలాంటి విజన్, ప్రణాళిక లేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్క మాట మాట్లాడకపోవడం దురదృష్టకర మని అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని అరికట్టడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, మధ్యంత ర బడ్జెట్ అన్ని వర్గాలనూ నిరాశ పరిచిందని ప్రియాంక ట్వీట్ చేశా రు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అని అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదంటూ ప్రియాంక విమర్శించారు.
ఉద్యోగాల కల్పనపై కేంద్రానికి విజన్ లేదు : ప్రియాంక గాంధీ
- దేశం
- February 3, 2024
లేటెస్ట్
- సిద్దిపేటలో 5కే రన్ నిర్వహణ
- పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు
- కూటమి పార్టీలవన్నీ కుటుంబ రాజకీయాలే: ప్రధాని మోదీ
- సింగరేణిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి కృషి చేస్తా: గడ్డం వంశీ కృష్ణ
- న్యాయవాదిపై దాడి చేసినవారిని శిక్షించాలి : మంత్రరాజం సురేశ్
- పండుగ వాతావరణంలో ఎన్నికలు
- అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు : గోగు సురేశ్ కుమార్
- హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి: కేటీఆర్
- పెరోల్ పై బయటకొచ్చి.. ఎన్నికల ప్రచారం
- రాక్ బ్యాండ్.. ర్యాప్ సాంగ్స్ వినండి.. వెళ్లి ఓటేయండి
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?