దుమ్ముగూడెం మండలంలోని అక్రమ కలప పట్టివేత

దుమ్ముగూడెం మండలంలోని అక్రమ కలప పట్టివేత

భద్రాచలం, వెలుగు: దుమ్ముగూడెం మండలంలోని దుమ్ముగూడెం అటవీ రేంజ్​ లింగాపురం బీట్​లో అటవీ సిబ్బంది బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దిమ్మెలను పట్టుకున్నారు. పట్టుబడిన కలప రూ.1,86,712 ఉంటుందని ఎఫ్ఎస్​వో బి.నాగరాజు తెలిపారు. పట్టుబడిన కలపను భద్రాచలం డిపోకు తరలించారు.