ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ నుంచి పలువురు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడారు. లేటెస్ట్ గా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. ఇవాళ ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆదినారాయణరెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.అప్పటి నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్న ఆయన ఇవాళ బీజేపీలో చేరారు.
టీడీపీకి ఝలక్.. బీజేపీలో చేరిన మాజీమంత్రి
- ఆంధ్రప్రదేశ్
- October 21, 2019
లేటెస్ట్
- రేవంత్ సీఎం అని మర్చిపోయి మాట్లాతుండు
- అసలు సినిమా ముందుంది.. ఇది జస్ట్ ట్రైలరే: ప్రతిపక్షానికి మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్
- రాహుల్ను చూస్తేనే మోదీ భయపడుతున్నడు: దీపాదాస్ మున్షీ
- అమ్మాయి విషయంలో అర్థరాత్రి పబ్ లో గొడవ
- నో రికవరీ, నో బ్లాక్ లిస్ట్
- భారీగా తగ్గిన ఫారెక్స్ నిల్వలు
- ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు!.. ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు
- ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు
- వెల్స్పన్ ఆదాయం రూ.261.67 కోట్లు
- ఖమ్మంలో బీఆర్ఎస్ ఎదురీత!
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం