ఢిల్లీ : బీజేపీ నాయకత్వం రాష్ట్రంపై సీరియస్ గా ఫోకస్ చేసిందని మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అమిత్ షా కార్యాచరణ రూపొందించారని, దాన్ని తనకు వివరించారని చెప్పారు. అమిత్ షా పిలుపు మేరకు తాను ఢిల్లీ వచ్చానని, ఆయనతో దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యానని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకువచ్చే కార్యాచరణపై చర్చించామన్నారు.
తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది : ఈటల
- తెలంగాణం
- June 19, 2022
లేటెస్ట్
- మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు
- Inspector Rishi OTT Official: OTTకి వచ్చేసిన హారర్ క్రైమ్ థ్రిల్లర్.. క్షణక్షణం ఉత్కంఠం!
- డెలివరీ బాయ్స్ కష్టాలు ఇలాగే ఉంటాయి.. ఎక్కడికెళ్లినా చులకనే
- నాణ్యమైన మద్యం చౌకగా ఇస్తానంటున్న చంద్రబాబు
- ఎండ ఎక్కువ ఉంది.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలె : సీతక్క
- మద్నూర్ లో 13 లక్షల బంగారం రికవరీ
- తమ్ముడు చనిపోయిన దు:ఖంలోనూ పరీక్ష రాసిన అక్క
- రెండు స్క్రాప్ దుకాణాల్లో మంటలు..పక్కనే 100 గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీ
- కాంగ్రెస్ లోకి రిటర్న్ టు హోం..వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే..
- రైలు కింద పడి ఈ ప్రేమికులు ఆత్మహత్య
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Good Health : ధ్యానం అంటే ఏంటీ.. ఎలా చేయాలి.. ఉపయోగాలు ఏంటీ..!
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్