
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్.. తమ 27వ బ్రాంచ్ను షాద్నగర్లో ప్రారంభించింది. గురువారం ఉదయం మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, నటి అనసూయ చీఫ్ గెస్టులుగా హాజరై ఈ మాల్ను ప్రారంభించారు.
సీఎంఆర్ ఎండీ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ కొత్త బ్రాంచ్లో అన్నిరకాల డిజైన్లు అందుబాటులో ఉంటాయన్నారు.