- మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి
శామీర్ పేట, వెలుగు : మంత్రి మల్లారెడ్డిని మేడ్చల్ నుంచి జనం తరిమికొట్టడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే మలిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం శామీర్ పేట మండల కాంగ్రెస్ కార్యకర్తల ఉమ్మడి సమావేశం తూంకుంటలో నిర్వహించారు. చీఫ్గెస్టుగా హాజరైన సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు.