ములుగు జిల్లా రంగరాయపురంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో ఈతకు వెళ్లి గల్లంతైన నలుగురి మృతదేహాలు గుర్తించారు. నిన్న ఇద్దరు,ఇవాళ మరో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదానికి ముందు నిన్న స్నేహితుడి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. నిన్నటి నుంచి గల్లంతైన వారి కోసం రాత్రంతా గాలించి ఇద్దరి మృతదేహాలను వేలికి తీయగా..ఇవాళ మరో ఇద్దరిని వెలికితీశారు. మృతి చెందిన వారు శ్రీకాంత్, తుమ్మ కార్తీక్, అన్వేష్, ప్రకాష్లుగా గుర్తించారు.వీరంత వెంకటాపురం మండలం రంగరాయపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గోదావరి తీరం కుటుంభ సభ్యుల ఆర్తనాదాలతో నిండిపోయింది.
బర్త్ డే వేడుకల్లో విషాదం..ఈతకు వెళ్లిన నలుగురు యువకులు మృతి
- తెలంగాణం
- November 15, 2020
లేటెస్ట్
- దేశాన్ని మళ్లీ బానిసత్వంలోకి తెచ్చే కుట్ర : సీఎం యోగి ఆదిత్యనాథ్
- ఎన్నికల బరి నుంచి బ్రిజ్ భూషణ్ ఔట్
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
- మావి బూతులు.. వాళ్లయి ప్రవచనాలా : కేటీఆర్
- బీజేపీని గెలిపిస్తే రిజర్వేషన్లకు తూట్లు : ఉత్తమ్కుమార్రెడ్డి
- నాంపల్లి రైల్వే స్టేషన్ లో..రూ. 9 లక్షల నగదు సీజ్
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
- ఖమ్మం పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం అంతంతే..
- ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి: కేంద్ర మంత్రి మురుగన్ నారాయణ
- ఆపరేషన్ ఫెయిలై మహిళ మృతి
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ