గచ్చిబౌలి టిమ్స్‎లో ఉద్యోగులు ఆందోళన

గచ్చిబౌలి టిమ్స్‎లో ఉద్యోగులు ఆందోళన

గచ్చిబౌలి టిమ్స్‎లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు రెండు నెలలుగా జీతాలు చెల్లించడంలేదని సెక్యురిటీ, హౌస్ కీపింగ్ స్టాఫ్, పేషంట్ కేర్ సర్వీస్ ఉద్యోగులు.. టిమ్స్ మెయిన్ గేట్ ముందు ధర్నా చేస్తున్నారు. తమకు వెంటనే జీతాలు, పీఎఫ్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్లు, నర్సులను తిరిగి విధులలోకి తీసుకున్నట్లుగా.. తమను కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.

For More News..

నిన్న శిలాఫలకమేస్తే.. నేడు కూలగొట్టిన్రు