గండిపేట, వెలుగు: బండ్లగూడ జాగీరు సర్కిల్ హైదర్షాకోట్లోని ఎస్ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం రోబోటిక్ ఎక్స్పో నిర్వహించారు. ట్రాఫిక్ విభాగంలో స్పీడ్ కంట్రోల్, యాక్సిడెంట్స్ ప్రివేన్షన్, ట్రాఫిక్ రెగ్యులేషన్, వైద్య రంగంలో సర్జరీల్లో రోబోటిక్స్ టెక్నాలజీనిపై పిల్లలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పట్లోళ్ల ప్రభాకర్రెడ్డి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
