జీనోమ్ వ్యాలీలో ఆరిజన్​ ఫార్మా యూనిట్..రూ.330 కోట్లతో ఏర్పాటు

జీనోమ్ వ్యాలీలో ఆరిజన్​ ఫార్మా యూనిట్..రూ.330 కోట్లతో ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు : జీనోమ్ వ్యాలీలో ఆరిజన్​ ఫార్మా ​సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్​ యూనిట్​ఏర్పాటు చేయనుంది.  డాక్టర్​ రెడ్డీస్​సబ్సిడరీ సంస్థ అయిన ఆరిజన్​ ఫార్మా రూ.330 కోట్లతో ఈ యూనిట్​స్థాపించనుంది. మంగళవారం మంత్రి కేటీఆర్ తో డాక్టర్​ రెడ్డీస్​ చైర్మన్​ సతీశ్​రెడ్డి, ఆరిజన్​ ఫార్మా సీఈవో అఖిల్​రవి  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు