హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీపై కాసుల వర్షం కురిసింది. 2022–23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ భారీగా పెరిగింది. 2022-–23లో రూ.1660.38కోట్లు వసూలవగా, 2023–24లో రూ.1914.87 కోట్లు వచ్చింది. ఇందులో ఒక్క మార్చి నెలలోనే రూ.500కోట్లకి పైగా వసూలైంది. ఓటీఎస్ద్వారా మార్చి నెలలో రూ.320 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
జీహెచ్ఎంసీపై కాసుల వర్షం.. రూ. 1915 కోట్ల ట్యాక్స్ వసూలు
- హైదరాబాద్
- April 1, 2024
లేటెస్ట్
- గొర్రెల లెక్క తప్పింది.. 2019 లెక్కలతో పోలిస్తే 2 లక్షలు తగ్గినయ్
- ఎల్ఆర్ఎస్ కోసం జిల్లాకో టీమ్
- 17 మందికే టాప్ ర్యాంక్.. నీట్ యూజీ 2024 రీ రివైజ్డ్ ఫలితాలు
- స్థానికత ఆధారంగా 317 జీవో బాధితుల లిస్ట్ ఇవ్వండి
- టెర్రరిస్టులను ఏరిపారేస్తం.. పాక్కు తగిన బుద్ధి చెప్తం: మోదీ
- అందరితో చర్చించాకే సమగ్ర భూచట్టం
- ఏడు వందల ఏండ్ల చరిత్ర.. అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు
- కొత్తగా మరో 10 వేల ఇంజినీరింగ్ సీట్లు
- మూడు నెలల్లో మరో 30 వేల కొలువులు: సీఎం రేవంత్ రెడ్డి
- వెలుగు కార్టూన్ : మన పోరాటం వల్లనే వర్షాలొస్తున్నాయి.. వరదలొస్తున్నాయి.. పంటలకు నీళ్లొస్తున్నాయని పోస్టర్లు వేయిద్దాం సార్
Most Read News
- తగ్గిన బంగారం ధర..హైదరాబాద్ లో ఎంతంటే?
- శ్రీశైలానికి భారీ వరద
- Free Civils Coaching:ఫ్రీగా సివిల్స్ కోచింగ్, హాస్టల్ + ఫుడ్ : ఇప్పుడే అప్లై చేసుకోండి
- హైదరాబాద్లో ఆది, సోమవారం వైన్స్ షాపులు బంద్..ఎందుకంటే..
- పాపాత్ములు : షిరిడీ వెళ్తున్న ట్రైన్ ను లూటీ చేసిన కేటుగాళ్లు.. లబోదిబోమన్న ప్యాసింజర్లు..
- Kitchen Tips: వాడేసిన మెడిసిన్ కవర్లు పారేయకండి.. ఇలా వాడితే మీ కిచెన్ మెరుస్తుంది...చూస్తే వావ్ అనాల్సిందే...!
- రుణమాఫీ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
- జగిత్యాలలో పలు హోటళ్లకు ఫైన్లు
- Shah Rukh Khan: ఆ దేశపు బంగారు నాణెంపై షారుఖ్ చిత్రం..గాంధీ తర్వాత రెండవ భారతీయుడుగా బాద్షాకు అరుదైన గౌరవం
- జియో భారత్ 4G ఫోన్ ధర ఎంతో తెలుసా.. తక్కువ రీఛార్జ్.. ఎక్కువ డేటా ప్లాన్..!