
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని మెయిన్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు గురువారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వాహనదారులకు వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి హెల్మెట్పెట్టుకోకుండా టూవీలర్స్ నడుపుతున్నవారికి స్టూడెంట్ల చేత గులాబీ పువ్వులు ఇప్పించారు.
బైక్లు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్పెట్టుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, ఎస్ఐ హరిశేఖర్, వన్ టౌన్ పోలీస్ సిబ్బంది, రెయిన్బో స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.