Gold Price Today: ఈవారం ప్రారంభం నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి రేట్లకు మళ్లీ రెక్కలు వచ్చాయి. దీపావళి తర్వాత పరిస్థితులు మెల్లగా చక్కబడుతున్న వేళ తిరిగి రేట్లు పెరగటం ఆందోళనలకు దారితీస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు ముందుగా నేటి తాజా రేట్లను పరిశీలించటం చాలా ముఖ్యం..
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 28తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 29న రూ.760 పెరుగుదలను నమోదు చేసింది. అంటే గ్రాముకు రేటు రూ.76 పెరిగాక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 29న):
హైదరాదాబాదులో రూ.12వేల 158
కరీంనగర్ లో రూ.12వేల 158
ఖమ్మంలో రూ.12వేల 158
నిజామాబాద్ లో రూ.12వేల 158
విజయవాడలో రూ.12వేల 158
కడపలో రూ.12వేల 158
విశాఖలో రూ.12వేల 158
నెల్లూరు రూ.12వేల 158
తిరుపతిలో రూ.12వేల 158
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 28తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 29న 10 గ్రాములకు రూ.700 పెరుగుదలను చూసింది. దీంతో బుధవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 29న):
హైదరాదాబాదులో రూ.11వేల 145
కరీంనగర్ లో రూ.11వేల 145
ఖమ్మంలో రూ.11వేల 145
నిజామాబాద్ లో రూ.11వేల 145
విజయవాడలో రూ.11వేల 145
కడపలో రూ.11వేల 145
విశాఖలో రూ.11వేల 145
నెల్లూరు రూ.11వేల 145
తిరుపతిలో రూ.11వేల 145
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ తగ్గుదలను వారం చివర్లో కొనసాగిస్తున్నాయి. దీంతో అక్టోబర్ 29న వెండి రేటు కేజీకి రూ.వెయ్యి పెరిగి తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన కేజీకి రూ.లక్ష 66వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.166 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.
