Gold Rate: దసరా ముందు షాక్ కొట్టిస్తున్న గోల్డ్ రేట్లు.. ఏపీ, తెలంగాణలో పెరిగిన రేట్లివే..

Gold Rate: దసరా ముందు షాక్ కొట్టిస్తున్న గోల్డ్ రేట్లు.. ఏపీ, తెలంగాణలో పెరిగిన రేట్లివే..

Gold Price Today: దసరా పండుగ అక్టోబర్ 2న ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగారం, వెండి షాపింగ్ చేస్తున్న వారిని రోజురోజుకూ పెరుగుతున్న రేట్లు ఆందోళనకు గురిచేయటంతో పాటు గందరగోళానికి కారణం అవుతున్నాయి. పెరిగిన రేట్లలో కొనాలా లేక పండగ తర్వాత ధరలు తగ్గుతాయో తెలియని పరిస్థితి. అయితే నిపుణులు, బులియన్ వ్యాపారులు మాత్రం ఇప్పట్లో రేట్లు తగ్గేలా అస్సలు  కనిపించటం లేదని అంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు షాపింగ్ చేయటానికి ముందుగా బుధవారం పెరిగిన రిటైల్ విక్రయ రేట్లను తప్పకుండా పరిశీలించటం చాలా ముఖ్యం.... 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 30తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 1న రూ.1200 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.120 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 1న):

హైదరాదాబాదులో రూ.11వేల 864
కరీంనగర్ లో రూ.11వేల 864
ఖమ్మంలో రూ.11వేల 864
నిజామాబాద్ లో రూ.11వేల 864
విజయవాడలో రూ.11వేల 864
కడపలో రూ.11వేల 864
విశాఖలో రూ.11వేల 864
నెల్లూరు రూ.11వేల 864
తిరుపతిలో రూ.11వేల 864

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 30తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 1న 10 గ్రాములకు రూ.1100 పెరుగుదలను చూసింది. దీంతో బుధవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 1న):

హైదరాదాబాదులో రూ.10వేల 875
కరీంనగర్ లో రూ.10వేల 875
ఖమ్మంలో రూ.10వేల 875
నిజామాబాద్ లో రూ.10వేల 875
విజయవాడలో రూ.10వేల 875
కడపలో రూ.10వేల 875
విశాఖలో రూ.10వేల 875
నెల్లూరు రూ.10వేల 875
తిరుపతిలో రూ.10వేల 875

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. అక్టోబర్ 1న కేజీకి వెండి రేటు ఎలాంటి మార్పులు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 60వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.160 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.