హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న 3 డీఏలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 10.01శాతం డీఏ 2021 జులై 1 నుంచి వర్తించనుంది. 2021 నుంచి ఉన్న బకాయిలను జీపీఎఫ్ లో జమ చేయనున్నారు. ఈ నెల నుంచి పెరిగిన డీఏ వేతనంతో పాటు ఉద్యోగులకు అందనుంది. కరోనా కారణంగా రెండేళ్లుగా డీఏ చెల్లింపులో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడటంతో మూడు డీఏలను ఒకేసారి చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఉత్తర్వులు జారీ
- తెలంగాణం
- January 20, 2022
లేటెస్ట్
- RCB vs KKR: కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..?
- పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభం... షెడ్యూల్ ఇదే
- Mad Sequel: మ్యాడ్ సీక్వల్ టైటిల్ రివీల్..షూటింగ్ ఎప్పుడో చెప్పిన డైరెక్టర్!
- భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
- రైతు బంధుపై చర్చకు సిద్ధం:భట్టి విక్రమార్క
- ఎమ్మెల్యే సంజయ్ తండ్రి మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్లో టీంను మర్చిపోయిన అయ్యర్
- ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?