రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ హన్మకొండకు చేరుకున్నారు. గవర్నర్ కు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, సీపీ రంగనాథ్ స్వాగతం పలికారు. మహాశివరాత్రి సందర్బంగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారు. గవర్నర్ తోపాటు అవధాని మాడుగుల నాగఫణిశర్మ, సినీ డైరెక్టర్ విజయేంద్రప్రసాద్, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు. శివరాత్రి జాగారం ఉండే భక్తుల కోసం ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం ఏర్పాటు చేశారు.
హన్మకొండకు చేరుకున్న గవర్నర్ తమిళిసై
- వరంగల్
- February 18, 2023
లేటెస్ట్
- V6 DIGITAL 16.05.2024 EVENING EDITION
- Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా..
- అధికారులు అప్రమత్తంగా ఉండాలి..వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి
- కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు: వెలిచాల రాజేందర్ రావు
- ఇగ కరెంటు లెక్కలు..విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీ షురూ
- కుండపోత వాన
- విదేశాల్లో తెలుగోడి సత్తా.. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ వాసి
- పొలం పనికి వెళ్లిన ఐదుగురిపై పడిన పిడుగు
- మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఎందుకు తప్పుకుంటానంటోంది..కారణం ఇదేనా?
- నేనూ పీసీసీ రేసులో ఉన్నా:ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం