న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీపై సుప్రీం కోర్టు మండిపడింది. టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యత కేంద్రానిదేనని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కొనుగోలు కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు వేస్తుండటంతో సుప్రీం పైవిధంగా స్పందించింది. టీకా కోసం రాష్ట్రాలు టెండర్లు వేయడమే కేంద్రం పాలసీనా అంటూ చురకలు అంటించింది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ల విషయంలో నేషనల్ పాలసీ డాక్యుమెంట్ను సమర్పించడంలో కేంద్రం విఫలమైందని కోర్టు ఫైర్ అయ్యింది. అలాగే 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రెండు వారాల్లోగా అఫిడవిట్ను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
వ్యాక్సిన్లను కేంద్రమే కొని రాష్ట్రాలకు పంపిణీ చేయాలె
- దేశం
- June 1, 2021
లేటెస్ట్
- వృద్ధ జంట పెళ్లి... తరలి వచ్చిన జనం
- రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు: ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్
- షాకింగ్: కామర్స్ లెక్చరర్ మ్యాథ్స్ చెప్తే.. 120 మంది స్టూడెంట్స్ ఫెయిల్
- మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో చొరబడ్డ దొంగలు
- Vishwak Sen: ఆయన ఇండియాలోనే గొప్ప నటుడు.. విశ్వక్ మాటలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా
- పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిందేంటి.?: పొన్నం ప్రభాకర్
- తెలంగాణ కిచెన్ : వాముతో వంటలు
- ఇండియాకు రాజ్యాంగం కావాలని డిమాండ్ చేసిందెవరు?
- మరో కొత్త మతం అబ్రహామిక్
- స్ట్రీమ్ ఎంగేజ్ : గుంతలు పూడ్చేందుకు..
Most Read News
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!
- గోడ దూకే నాయకుల్లారా ఖబడ్దార్.. మిర్యాలగూడలో ఫ్లెక్సీల కలకలం
- Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డకి ఇకముందే అసలైన పరీక్ష.. టిల్లు స్క్వైర్ లెక్కలోకి రాదు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి