"జపాన్" మేడ్ ఇన్ ఇండియా... ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది

"జపాన్" మేడ్ ఇన్ ఇండియా... ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది

తమిళ స్టార్ హీరో కార్తీ, అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జపాన్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను డైరెక్టర్ రాజు మురుగన్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా మే 25 కార్తి పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ గ్లింప్స్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రాస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోలో కార్తి ఆదర్గిట్టేసాడు. మరీ ముఖ్యంగా  జపాన్.. మేడ్ ఇన్ ఇండియా అంటూ కార్తి చెప్పిన డైలాగ్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

ఇక మొత్తంగా చెప్పుకోవాలంటే.. ఈసారి కూడా కార్తి మరో కొత్త కంటెంట్ తో రానున్నాడని అర్థమవుతోంది.  డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో రానున్న ఈ సినిమా దివాళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కార్తికి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించనుంది. మరి ఈ సినిమా కార్తి కేరికి ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

https://www.youtube.com/watch?v=hacR9grlPjM