కొవిడ్ ఎఫెక్ట్: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

కొవిడ్ ఎఫెక్ట్: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

కరోనా కేసులు పెరుగుతుండటంతో  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో  ఈ నెల 30 వరకు విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం సోమేష్ కుమార్ అధికారికంగా ప్రకటించారు . ఈ నెల 8 నుంచి 16 వరకు  సంక్రాంతి సెలవులు  ప్రకటించింది సర్కార్.  అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో సెలవులను పొడిగించాలని విద్యాశాఖకు వైద్య ఆరోగ్యశాఖ సిఫార్స్ చేసింది. దీంతో ఈ నెల 30 వరకు సెలవులను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

ఇండియా ఓపెన్ సెమీస్ లో పీవీ సింధు ఓటమి

అండర్ 19 వరల్డ్ కప్: సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం