చనిపోయిన రోగికి సీరియస్గా ఉందంటూ అంబులెన్స్లోకి ఎక్కించి వేరే ఆసుపత్రికి పంపించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ వెలుగుచూసింది. కోరుట్ల మండలం చిన్న మెట్పల్లికి చెందిన మంజుల అనే మహిళ జ్వరంతో బాధపడుతూ కోరుట్లలోని సాహితి హాస్పిటల్లో నిన్న మధ్యాహ్నం చేరింది. పరిస్థితి విషమించడంతో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది. అయితే మంజుల పరిస్థితి సీరియస్గా ఉందంటూ అంబులెన్స్లో ఎక్కించి వేరే హాస్పిటల్కు తీసుకెళ్లాలని హాస్పిటల్ నిర్వాహకులు ఆమె కుటుంబ సభ్యులతో చెప్పారు . అనుమానం వచ్చిన మంజు భర్త లింగారెడ్డి, బంధువులు దగ్గరికి వెళ్లి చూసే సరికి ఆమె చనిపోయింది. దీంతో మంజుల కుటుంబసభ్యులు, బంధువులు.. అంబులెన్స్ను హాస్పిటల్ గేటు దగ్గర ఆపేసి ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మంజుల చనిపోయిందని హాస్పిటల్ ఫర్నీచర్ ద్వంసం చేశారు. హాస్పిటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో డెబ్ బాడీని అక్కడినుంచి తీసుకెళ్లారు.
చనిపోయిన రోగికి సీరియస్గా ఉందంటూ మరో ఆస్పత్రికి..
- తెలంగాణం
- October 5, 2021
లేటెస్ట్
- ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
- ఏపీ, తెలంగాణాలో ముగిసిన నామినేషన్ల పర్వం..
- V6 DIGITAL 25.04.2024 AFTERNOON EDITION
- Nagarjuna In Kubera: కుబేర మూవీ నుండి క్రేజీ న్యూస్.. ఆరేళ్ళ తర్వాత ఆపాత్రలో నాగార్జున
- కాళేశ్వరం విచారణకు అవసరమైతే కేసీఆర్ను పిలుస్తాం: జస్టిస్ చంద్రఘోష్
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- జగన్ సమక్షంలో వైసీపీలోకి సీనియర్ టీడీపీ నేత..
- Suhas: ఆ విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు.. సుహాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- పేకాట ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు.. ఏడుగురు అరెస్ట్
- ఎందుకిలా : నాగాలాండ్ ఆరు జిల్లాల్లో ఎవరూ ఓటేయలేదు.. బయటకే రాలేదు
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు