గాంధీ హాస్పిటల్​ను సందర్శించాలి..హెల్త్ మినిస్టర్ను కోరిన సూపరింటెండెంట్ రాజారావు

గాంధీ హాస్పిటల్​ను సందర్శించాలి..హెల్త్ మినిస్టర్ను  కోరిన సూపరింటెండెంట్ రాజారావు
  • హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహను  కోరిన సూపరింటెండెంట్ రాజారావు

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్​ను సందర్శించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు కోరారు. బుధవారం దిల్ కుషా గెస్ట్ హౌస్ లో మంత్రిని కలిసిన రాజారావు ఆయనకు బొకే ఇచ్చి విషెస్ తెలిపారు. గాంధీ హాస్పిటల్​ను సందర్శించాలని మంత్రిని ఆహ్వానించారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సైతం మంత్రి దామోదర రాజనర్సింహను  కలిసి విషెస్ తెలిపారు.