న్యూఢిల్లీ: మతాన్ని కించపరచడం తమ ఉద్దేశం కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రామమందిరం ప్రారంభోత్సవ కార్య క్రమం వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందన్నారు. ఈ ప్రోగ్రామ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ల పొలిటికల్ ప్రాజెక్ట్ అని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మతాలను, గురువులను అవమానించడం మా ఉద్దేశం కాదు. యువతకు ఉద్యోగాలు కల్పించడాని కి ప్రధాన మంత్రి ఏమి చేస్తున్నారు? పేదల కోసం ఏమి చేస్తున్నారు? అని నిలదీయటమే మా ఉద్దేశం. దేవుడి మీద నమ్మకం, భక్తి ఉన్నవాళ్లు గుడికి ఎప్పుడైనా వెళ్తారు. రామ మందిరానికి సంబంధించిన అంశాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ కుట్ర పన్నింది. అందుకే వేడుకలకు వెళ్లడం లేదు. దీనికి కూడా కాంగ్రెస్పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నది’ ఖర్గే చెప్పారు.
మతాన్ని కించపరచడం మా ఉద్దేశం కాదు : ఖర్గే
- దేశం
- January 13, 2024
లేటెస్ట్
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- హాస్టల్ పైనుంచి దూకి ఫార్మీసీ స్టూడెంట్ ఆత్మహత్య
- కలెక్టర్ పర్యవేక్షణలో హోం ఓటింగ్
- రామారెడ్డిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత
- మావోయిస్ట్ నేత నర్సన్న అంత్యక్రియలు పూర్తి
- లక్ష్మీ కటాక్షం మూవీ మే 10న విడుదల
- రైల్వే లైను వేయించలేని అసమర్థుడు ఎంపీ అర్వింద్ : జీవన్ రెడ్డి
- భద్రాద్రిలో గాలివాన బీభత్సం
- ఫేక్ డాక్యుమెంట్స్ తో మోసగించిన దంపతుల అరెస్ట్
- కాంగ్రెస్ మళ్లీ మోసం చేస్తోంది..నామా నాగేశ్వరరావు
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు