హైదరాబాద్
రైల్వే రెస్ట్ కోచ్ లో చెలరేగిన మంటలు .. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘటన
నలుగురికి తప్పిన ప్రమాదం నెల్లికుదురు(కేసముద్రం), వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ ఆవరణలో గురువారం రాత్
Read Moreఅమెరికాతో ఒప్పందాలు రద్దు చేసుకోలే: రక్షణ శాఖ
స్టేటస్ కో కొనసాగిస్తున్నామని రక్షణ శాఖ వెల్లడి రాయిటర్స్ వి తప్పుడు కథనాలని వివరణ న్యూఢిల్లీ: అమెరికాతో ఆయుధ, యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద
Read Moreఎన్నాళ్లకెన్నాళ్లకు... హన్మకొండలో ఆరేండ్ల తర్వాత డబుల్ ఇండ్ల పంపిణీ
అంబేద్కర్ నగర్లో పాతోళ్లు, నిరుపేదలు, దివ్యాంగులకు ఉద్యమకారులకు ప్రయారిటీ 2015లోనే ఇండ్ల నిర్మాణం కోసం గుడిసెలు ఖ
Read Moreఎస్బీఐ లాభం రూ.19,160 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ నికరలాభం (స్టాండెలోన్) ఈ ఏడాది జూన్తో ముగిసిన మొదటి క్వార్టర్లో 12 శాతం పెరిగి రూ.19,160 కోట్లుగా రికా
Read Moreకోహ్లీ వస్తున్నాడు..ప్రాక్టీస్ షురూ చేసిన విరాట్
అక్టోబర్లో ఆసీస్తో వన్డే సిరీస్తోనే బరిలోకి లం
Read Moreఎల్పీజీ ధరల స్థిరత్వానికి.. రూ.42 వేల కోట్ల సబ్సిడీ
ఆయిల్ రంగ కంపెనీలకు రూ.30 వేల కోట్లు ఉజ్వల యోజన అమలుకు రూ.12 వేల కోట్ల సబ్సిడీ మెరైట్ స్కీమ్కోసం రూ.4,200 కోట్లు కేంద్ర కేబినెట్నిర్ణ
Read Moreమోదీ పర్యటనపై చైనా సానుకూలం
బీజింగ్: చైనాలో పర్యటించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని డ్రాగన్ కంట్రీ స్వాగతించింది. తియాంజిన్ లో ఈ నెలాఖరున జరగనున్న షాంఘై సమిట్ కు నరేంద్ర
Read Moreదర్యాప్తు చేయకుండానే తప్పుడు ఆరోపణలు అంటరా?: ప్రియాంకగాంధీ
ఆధారాలు ఉంటే అఫిడవిట్ ఎందుకు? ఈసీపై ప్రియాంక గాంధీ ఫైర్ న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్పై కాంగ్రెస్ లీడర్ ప్
Read Moreఎలక్షన్ ఫ్రాడ్ వల్లే ఓడిపోయా: మల్లికార్జున్ ఖర్గే
బెంగళూరు: ఎన్నికల్లో మోసం వల్లే 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా గుల్బర్గా నియోజకవర్గంలో తాను ఓడిపోయానని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. తన సుదీ
Read Moreమళ్లీ అదే కూత..ట్రంప్ జోక్యంతోనే భారత్, పాక్ యుద్ధం ఆగింది.. అమెరికా విదేశాంగ మంత్రి
వాషింగ్టన్: భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని తామే ఆపామనే వాదనను అమెరికా వదిలిపెట్టడంలేదు. తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా భారత్, పాకిస్తా
Read Moreట్రంప్తో ఎట్లా డీల్ చేయాల్నో.. మోదీకి సలహా ఇస్తా:నెతన్యాహు
ఆ ఇద్దరూ నాకు మంచి దోస్తులు టారిఫ్ల వివాదం త్వరలో ముగుస్తది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కామెంట్ జెరూసలేం: తనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ
Read Moreట్రంప్ టారిఫ్ ప్రభావం..దుస్తుల పరిశ్రమకు దెబ్బే!
80 శాతం మందికి నష్టాలే పెద్ద సంఖ్యలో జాబ్లాస్లు న్యూడిల్లీ: అమెరికా విధించిన 25 శాతం అదనపు టారిఫ్ వల్ల తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుంద
Read Moreపాత ఐటీ బిల్లు వెనక్కి..కొత్త వెర్షన్ ఆగస్టు 11న పార్లమెంటుకు వస్తోంది
న్యూడిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను బిల్లు, 2025ను ఉపసంహరించుకుంది. ఈ బిల్లును ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టార
Read More













