హైదరాబాద్
రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి ..పెళ్లైన మూడు రోజులకే విషాదం
తిమ్మాపూర్, వెలుగు: కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్
Read Moreమంత్రులు వివేక్ వెంకటస్వామి.. దామోదరను విమర్శిస్తే ఊరుకోం..ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి
మెదక్ కలెక్టరేట్ఎదుట టీఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నిరసన మెదక్టౌన్, వెలుగు: మెదక్ కలెక్టర్రాహుల్రాజ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుబ్బాక ఎమ్మె
Read Moreకాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇవ్వండి..ఫుల్ రిపోర్ట్ కావాలి:హరీష్ రావు
665 పేజీల ఫుల్ నివేదిక కావాలి సీఎస్కు హరీశ్రావు విజ్ఞప్తి కేసీఆర్, తన పేరుతో రెండు వేర్వేరు లేఖలు అందజేత
Read Moreములుగు జిల్లాలో హైవేపై కుంగిన వంతెన.. పునరుద్దరణ కోసం వాహనాల డైవర్షన్
ములుగు, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షానికి ములుగు జిల్లా మల్లంపల్లి సమీపంలో 163 హైవేపై ఉన్న ఎస్సారెస్పీ వంతెన కుంగిపోయింది. శిథిలావస్థలో ఉన్న ఎస్సార
Read Moreతెలంగాణలో రూ.562 కోట్లతో తోషీబా మూడు యూనిట్లు
సంగారెడ్డి జిల్లా రుద్రారంలో రెండు యూనిట్లు ప్రారంభం..మరోదానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామ
Read Moreదివ్యాంగులు, కిశోర బాలికలతో... కొత్త ఎస్హెచ్జీలు
మహిళా గ్రూప్ల మాదిరిగా సంఘాల ఏర్పాటుకు నిర్ణయం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్
Read Moreసీఐడీ కస్టడీలో హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్
ఈ నెల 13 వరకు ప్రశ్నించనున్న అధికారులు నిధుల దుర్వినియోగంలో దేవరాజ్ది కీలక పాత్ర హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్&
Read Moreసోలార్ ప్లాంట్ పెడితే..మహిళా సంఘాలకు నాలుగెకరాల ప్రభుత్వ భూమి
ఆయా సంఘాల పేర్ల మీద ఇవ్వాలని నిర్ణయం హైదరాబాద్, వెలుగు: రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా స్వయం స
Read Moreఅధునాతన టెక్నాలజీతో..మళ్లీ ఎస్ఎల్బీసీ పనులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎస్ఎల్బీసీ పనులు మళ్లీ మొదలుపెట్టండి అది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య ప్రాజెక్ట్: ఉత్తమ్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ల కోస
Read Moreపబ్లిక్ పరీక్షలు, ఎంట్రెన్స్లేకుండా..తమిళనాడులో కొత్త విద్యావిధానం
హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో విద్యా విధానం ఆవిష్కరించిన సీఎం స్టాలిన్ సైన్స్, ఏఐ, ఇంగ్లిష్&zw
Read Moreప్రాణాంతక బ్యాక్టీరియాకు చెక్ పెట్టేందుకు.. త్వరలో బెటర్ యాంటీబయోటిక్స్
ప్రాణాంతక బ్యాక్టీరియాను అడ్డుకునే పద్ధతిని గుర్తించిన సీసీఎంబీ బ్యాక్టీరియాలో తప్పులను పీజీఈఎఫ్ ఎంజైమ్సరిదిద్దుతున్నట్టు తేల్చిన సైంటిస్టులు
Read Moreమార్కెట్కు టారిఫ్ టెన్షన్..80 వేల కిందికి సెన్సెక్స్
765 పాయింట్లు డౌన్ 232 పాయింట్లు తగ్గిన నిఫ్టీ ముంబై: యూఎస్అదనపు టారిఫ్ ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలు, విదేశీ నిధుల తరలింపు పెట్టుబ
Read Moreఓట్ల దొంగలకు శిక్ష తప్పదు..ఏదో ఓ రోజు..చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
ఈసీ, అధికారులకు రాహుల్ గాంధీ హెచ్చరిక మీరు రాజ్యాంగంపై దాడి చేస్తే.. మేం మీపై దాడి చేస్తాం సైన్డ్ డిక్లరేషన్ ఎందుకు.. ఆల్రెడీ పార్లమెంట్
Read More













