
హైదరాబాద్
టెన్త్ సప్లిమెంటరీలో 28,415 మంది పాస్
హైదరాబాద్, వెలుగు: పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 73.35 శాతం మంది పాస్ అయ్యారు. శుక్రవారం సప్లిమెంటరీ ఫలితాలను ప్రభ
Read Moreఫ్యాన్సీ నెంబర్ల వేలంలో రూ.42 లక్షల ఆమ్దానీ
ఖైరతాబాద్ ఆర్టీఏలో రూ.12 లక్షలు పలికిన 9999 నెంబర్ హైదరాబాద్ సిటీ, వెలుగు: వాహనదారులకు ఫ్యాన్సీ నెంబర్లపై క్రేజ్
Read Moreఅంతారం ప్రాజెక్టును సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రటరీ
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని అంతారం మిషన్ భగీరథ ప్రాజెక్టును రాష్ట్ర పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటర
Read Moreకొత్త ఆటోల పర్మిట్లు ఓఆర్ఆర్ పరిధిలోని వారికే !
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి వారే అర్హులు .. పాత ఆటోల స్థానంలో కొత్త పర్మిట్లకు నో ఛాన్స్ ఇంతకు ముందు ఆటో తీసుకున్నట
Read Moreనాలుగు నెలలుగా జీతాల్లేవ్ ...జీహెచ్ఎంసీ ముందు ఔట్ సోర్సింగ్ డ్రైవర్ల నిరసన
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు ముందు ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు శుక్రవారం నిరసనకు దిగారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన వ
Read Moreఇష్టానుసారంగా ఫీజులు పెంచటాన్ని నియంత్రిస్తూ సీఎం నిర్ణయంపై హర్షం
కూకట్పల్లి, వెలుగు: ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇష్టానుసారంగా ఫీజులు పెంచటాన్ని నియంత్రిస్తూ సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి జేఎన్టీయూ
Read Moreగొర్రెల కాపర్లను ప్రభుత్వం పట్టించుకోవాలి: ప్రొఫెసర్ సింహాద్రి
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గొర్రెలు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని సమాజ్ వాది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. 12 లక్షల
Read Moreమారు పేర్ల సమస్యను పరిష్కరించాలి.. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు వద్ద ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్చేస్తూ బాధిత కార్మిక కుటుంబాలు కొత్తగూడెంలోని హెడ్డాఫీస్ఎదుట శుక్రవ
Read Moreమా వేతనాలను నెలనెలా చెల్లించాలి..పీఆర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడించిన పంచాయతీ కార్మికులు
జీతాలు పెంచి..ఉద్యోగ భద్రత కల్పించాలి: సీఐటీయూ హైదరాబాద్, వెలుగు: తమ వేతనాలను పెండింగ్ పెట్టకుండా నెలనెలా కచ్చితంగా చెల్లించాలని ప
Read Moreతుది దశకు నామినేటెడ్ పదవుల భర్తీ
కసరత్తు పూర్తి చేసిన సీఎం రేవంత్ జులై మొదటి వారం నుంచి ప్రకటన హైదరాబాద్, వెలుగు: నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు
Read Moreతండ్రి మరణం, పరీక్షలో ఫెయిల్.. తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య
దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష తప్పడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బడంగ్ పేట అల్మాస్గూడ విశాఖ నగర
Read Moreహాస్టళ్ల సంఖ్య పెంచండి ..ఆర్ కృష్ణయ్య డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్చేశారు.
Read Moreకేయూ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురితో స్టీరింగ్ కమిటీ
హసన్ పర్తి, వెలుగు: కాకతీయ వర్సిటీలో వచ్చే నెల 7న జరిగే 23వ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురు ప్రొఫెసర్లతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రిజిస్ట్
Read More