హైదరాబాద్

ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తున్న భారత్ ..కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

బషీర్​బాగ్​,వెలుగు: పదేళ్లుగా మన దేశం ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచ

Read More

పంచాయతీ నిధులపై చర్చకు సిద్ధమా .. బీఆర్ఎస్, కాంగ్రెస్కు కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్

డేట్, టైమ్, పంచాయతీ మీరే డిసైడ్ చేయండి స్థానిక ఎన్నికలకు మీ రెండు పార్టీల నినాదం తిట్లు.. బూతులేనా బీసీల నుంచి ముస్లింలను తొలగించాలని డిమాండ్

Read More

లాల్దర్వాజ బోనాలకు స్పెషల్ బస్సులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: చారిత్రక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు గ్రేటర్​

Read More

24వ అంతస్తు నుంచి పడి క్రేన్ ఆపరేటర్ మృతి

కూకట్​పల్లి, వెలుగు: నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం పైనుంచి పడి క్రేన్​ ఆపరేటర్​ మృతిచెందాడు. మధ్యప్రదేశ్​కు చెందిన యువరాజ్​పటేల్(22) కొంతకాలంగా కూకట్​పల

Read More

సమాజంలో కల్చర్ చాలా ముఖ్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి

బషీర్​బాగ్, వెలుగు: సమాజంలో కల్చర్ అనేది ప్రతి అంశంలో చాలా ముఖ్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రవీంద్ర భారతిలో కళ

Read More

దొడ్ల డెయిరీ చేతికి ఓసమ్ డెయిరీ..డీల్ విలువ రూ.271 కోట్లు

కోల్‌‌‌‌కతా: తూర్పు రాష్ట్రాలలో ప్రీమియం డెయిరీ బ్రాండ్  అయిన ఓసమ్​ డెయిరీలోని 100 శాతం వాటాను  రూ.271 కోట్లకు కొనుగోలు

Read More

బలవంతంగా భూములు గుంజుకుంటే ఊరుకోం

చేవెళ్ల, వెలుగు: ఎన్కేపల్లి గోశాల కోసం రైతుల భూములు తీసుకుంటున్న ప్రభుత్వం భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఎం రంగారెడ్డి జిల్లా కా

Read More

గ్రీన్ హైడ్రోజన్ హబ్‌‌‌‌గా ఆంధ్రప్రదేశ్..కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ 2030 నాటికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ఇందుకో

Read More

యూరియాను బ్లాక్చేస్తే కేసులు

వ్యాపారులు, డీలర్లకు వ్యవసాయ శాఖ డైరెక్టర్​ గోపి హెచ్చరిక హైదరాబాద్, వెలుగు: యూరియాను బ్లాక్​చేసి, ఎక్కువ రేటుకు అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు

Read More

ఇకపై కేంద్రీకృత విధానంలోమల్టీ పర్పస్ వర్కర్లకు వేతనాలు

కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ   హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో మల్టీ పర్పస్ వర్కర్ల (ఎంపీడబ్ల్యూ) వేతన చెల్లింపుల్

Read More

దర్బార్ మైసమ్మకు ఘనంగా బోనాలు .. పట్టువస్త్రాలు సమర్పించిన స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు వివేక్, లక్ష్మణ్

మెహిదీపట్నం/జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్​ కార్వాన్​లోని దర్బార్ మైసమ్మ ఆలయంలో బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్

Read More

కేటీఆర్ భ్రమలో ఉన్నడు .. విప్ ఆది శ్రీనివాస్ విమర్శ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో బీఆర్ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  ఉన్నారని విప్ ఆది శ్రీనివాస

Read More

మహారాష్ట్ర సీఎం అడ్వైజర్గా వెదిరె శ్రీరామ్

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్​కు సలహాదారుగా కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ నియమితులయ్యారు. జలవనరుల శాఖకు సంబం

Read More