హైదరాబాద్
ఏసీబీ దూకుడు .. శివబాలకృష్ణ బినామీలకు నోటీసులు
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ ,భరణిలకు నోట
Read Moreకేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైంది : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన ద
Read Moreపనుల విషయంలో ఎవర్ని ఉపేక్షించేది లేదు : సీతక్క
మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. మేడారం జాతర పనుల పై రివ్యూ మీటింగ్
Read Moreప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే నల్గొండ సభ : కడియం శ్రీహరి
బీఆర్ఎస్ నల్గొండ సభ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ పెట్టుకుందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించ
Read Moreబీఆర్ఎస్ నల్గొండ సభకు పోటీగా.. కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ పెట్టుకుంది: హరీష్ రావు
బీఆర్ఎస్ నల్గొండ సభకు పోటీగా కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ పెట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన
Read Moreసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీల
Read Moreహెలికాప్టర్ రెడీగా ఉంది..కేసీఆర్ రావాలి : సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కోరారు. ఆ ప్రాజెక్టును సందర్శించి ఆయన సూచనలు ఇవ్వాలన
Read Moreకాళేశ్వరం పై డ్యాం సేఫ్టీ వింగ్ ఇచ్చిన రిపోర్టును గత ప్రభుత్వం దాచింది : సీఎం రేవంత్ రెడ్డి
కాకా సూచన మేరకు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదన చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. రీ డిజైన్ అనే బ్రహ్మపదార్దం ను బీఆర్ఎస
Read Moreకేసీఆర్ ఇంజనీర్ల మాట వింటే.. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయేవి కావు : వివేక్ వెంకటస్వామి
కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు.
Read Moreపాతబస్తీలో ఐటీ దాడులు..
హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ దాడుల కలకలం రేగింది. కింగ్స్ ప్యాలెస్ యజమాని షా నవాజ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. గతంలో షా నవాజ్ పై రెండు సార్లు ఐటీ
Read Moreమేడిగడ్డ టూర్ కు స్పెషల్ బస్సులు రెడీ
కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 3 బస్సుల్లో మేడిగడ్డ బయలుదేరనున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ దగ్గరకు బస్సులు చేరుకున్నాయ
Read Moreజేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల విడుదల
జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 1 ఫలితాలను ఎన్టీఏ(నేషనల్ టెస్ట్ ఏజెన్సీ) విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్సైట్ లో ఫలితాలు పొందుపరిచారు. పేపర్
Read Moreకేఆర్ఎంబీ తీర్మానంలోని ముఖ్యాంశాలివీ..
పరీవాహక ప్రాంతం, కరువు ప్రభావిత ప్రాంతాలు, బేసిన్లోని జనాభా, ఆయకట్టును ప్రామాణికంగా తీసుకుని తెలంగాణ, ఏపీల మధ్య నీటి పంపకాలు చ
Read More












