హైదరాబాద్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల సంపాదించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు జనవ
Read Moreవరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్.. రూ. 6 లక్షల 80వేల నగదు స్వాధీనం
జల్సాలకు అలవాటుపడి.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా.. వరుస చోరీకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి రూ. 6 లక్షల 80 వేల నగదును
Read Moreమధురలో కృష్ణుడి ఆలయం నిర్మించే వరకు ఒక్కపూట భోజనమే
ఆర్ఎస్ఎస్సభ్యుడు.. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి ఇప్పుడు మరో ప్రతిఙ్ఞ చేశారు. శ్రీకృష్ణ జన్మస్థలమైన మథురలో కృష్ణుడి ఆలయ నిర్మాణం జరిగే వరకు రోజ
Read Moreబీఆర్ఎస్, బీజేపీలు ఉనికి కోల్పోతున్నాయి : శ్రీధర్ బాబు
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఉనికి కోల్పోతున్నాయని విమర్శించారు. ఆ పార్టీ నేతల్లో
Read Moreఅయోధ్యకు ఇప్పుడే రావొద్దు : దర్శనం టైమింగ్స్ పొడిగింపు
అయోధ్య భక్తులతో నిండిపోయింది. నగరం అంతా కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులే. జన సంద్రంగా మారిన అయోధ్యలో.. బాల రాముడి దర్శనం కోసం గంటలు గంటలు వెయిట్
Read Moreపట్టించిన సీసీ కెమెరాలు : బెంగళూరులో మిస్సింగ్.. నాంపల్లి మెట్రో దగ్గర దొరికాడు
బెంగళూరులో ట్యూషన్ కు అని వెళ్లి 2024 జనవరి 21వ తేదీ ఆదివారం రోజున అదృశ్యమైన 12 ఏళ్ల బాలుడు ఆచూకీ జనవరి 24వ తేదీ బుధవారం హైదరాబాద్లో
Read Moreమేం పార్టీ మారటం లేదు : ప్రెస్ మీట్ పెట్టిన ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తాము పార్టీ మారడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారు. నియోజక అభివృద్ధి కోసం సీఎంను, మంత్రులను కలవటం తమ బాధ్యతని చెప్
Read Moreపెద్దమ్మ గుడి దగ్గర హిట్ అండ్ రన్.. బైక్ నడిపే వ్యక్తి స్పాట్ డెడ్
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ గుడి మలుపు దగ్గర అతి వేగ
Read Moreటెక్ట్స్ బుక్స్ ప్రింటింగ్ ప్రెస్ లో మంటలు.. కాలిపోయిన పుస్తకాలు
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మింట్ కంపౌండ్ లోని ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చలరేగాయి. ప్రమాదంలో పుస్తకాలు
Read Moreతిరుపతి వెళ్తున్నారా.. ఈ నాలుగు స్పెషల్ రైళ్లు మీకోసమే
తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం చాలా మంది భక్తులు ప్రయాణం చేస్తు్ంటారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణ
Read Moreచేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై దుర్భాషలాడిన ఘటనలో ఎంపీ రంజిత్ రెడ్డిప
Read Moreచేవెళ్ల బీజేపీ ఎంపీ టికెట్ రేసులో కె.కృష్ణసాగర్ రావు
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్ర
Read Moreప్రజావాణికి 1,267 ఫిర్యాదులు
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో పలు సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు అందజేశారు.
Read More












