హైదరాబాద్
పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. గజగజ వణుకుతున్న జనాలు... జాగ్రత్తగా ఉండాలంటూ డాక్టర్ల హెచ్చరిక
తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి పులి పంజా విసరడంతో జనాలు గజ గజ వణుకుతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల కార
Read Moreఉబెర్ ట్రెండ్స్ 2023 : హయ్యెస్ట్ రైడ్స్ లో ఢిల్లీ టాప్.. నెట్ టైంలో ముంబై
రైడ్-హెయిలింగ్ సేవలను అందించే ఉబెర్(Uber) 2023లో చేసిన పర్యటనలకు సంబంధించిన వివరాలను డిసెంబర్ 27న విడుదల చేసింది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR
Read Moreఆధార్ సెంటర్లకు పోటెత్తిన జనం.. ఉదయం నుంచే క్యూ లైన్లో
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రజాపాలన ప్రారంభం కావడంతో ఆరు గ్యారంటీల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. అయితే ఆధార్ అప్డే
Read Moreజనవరి 1 నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్... టికెట్ ధర ఎంతంటే....
హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్లో 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్)కి సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూ
Read Moreమరో యుద్ధం వస్తుందా : సైన్యాన్ని రెడీ చేస్తున్న ఉత్తర కొరియా కిమ్
ప్రపంచంలో మరో యుద్ధం రాబోతుందా.. అది ఉత్తరకొరియా నుంచి ప్రారంభం కాబోతుందా అంటే అవుననే అంటున్నాయి అంర్జాతీయ మీడియా. రెండు రోజుల క్రితం అంటే.. డిసెంబర్
Read Moreదొరల ప్రభుత్వం కాదు..ప్రజల ప్రభుత్వం: భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ప్రభుత్వం దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అబ్దుల్లాపూర్ మెట్ లో ప్రజాపాలన కార్యక్రమాన్ని
Read Moreమనీలాండరింగ్ కేసు ఛార్జిషీటులో ప్రియాంక గాంధీ పేరు
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై మనీ లాండరింగ్ కేసు పెట్టింది ఈడీ.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. హర్యానాలోని ఓ భూమి కొనుగోలు విషయంలో ఆమె పేరును ఛార
Read Moreప్రజాపాలన షురూ.. ఆరు గ్యారంటీల అప్లికేషన్ కు క్యూ కట్టిన ప్రజలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. డిసెంబర్ నుంచి జనవరి 6 తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం జరుగనుంది. ఉదయం ఎనిమిది గంట
Read Moreపంజాబ్ నేషనల్ బ్యాంక్ ..ఎల్బీనగర్ బ్రాంచ్ తరలింపు
శివగంగ కాలనీ నుంచి మన్సూరాబాద్కు షిఫ్ట్ ఎల్ బీనగర్, వెలుగు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎల్బీనగర్ బ్రాంచ్ను శివగంగ కాలనీ నుం
Read Moreఎరుకల ఆత్మగౌరవ భవనం ప్రారంభించాలి
తెలంగాణ ఎరుకల సంఘం విజ్ఞప్తి ముషీరాబాద్,వెలుగు : ఎరుకల కులస్తులకు నిజాంపేటలో ఎకరం భూమిలో రూ. 3.50 కోట్లతో నిర్మించిన ఆత్మగౌరవ భవ
Read Moreనటుడు విజయకాంత్ కన్నుమూత
కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నటుడు, డీఎండీకే చీఫ్ విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున
Read Moreరెక్కి వేసి దోచేస్తుండు .. వరుస చోరీల దొంగ అరెస్ట్
20 తులాల గోల్డ్ రూ.13.50 లక్షల సొత్తు స్వాధీనం ఓయూ, వెలుగు : రెక్కీ వేసి తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను ఉస్మానియా యూని
Read Moreకేంద్ర పథకాలు అందరికీ అందేలా చూడాలి : తమిళిసై
సికింద్రాబాద్,వెలుగు : అన్నివర్గాల మహిళల సంక్షేమం దృష్ట్యా ప్రధాని మోదీ పలు అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని గవర్నర్తమిళి సై తెలిపారు. తెలంగాణలో
Read More












