హైదరాబాద్

ఈ ఏడాదిలో సైబర్​ నేరగాళ్లు రూ.707 కోట్లు లూటీ : డీజీపీ రవి గుప్తా

హైదరాబాద్‌, వెలుగు:  రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవిగుప్తా తెలిపారు. సైబర్​ నేరగాళ్లు రూ.707 కోట

Read More

మిల్లింగ్ ​జాప్యంతో రూ.56 వేల కోట్ల అప్పులు

  సివిల్​ సప్లయిస్​కు మిల్లర్ల నుంచి88 లక్షల టన్నుల ధాన్యం పెండింగ్‌ వేల కోట్ల విలువైన బియ్యం ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నరు సీఎంఆర

Read More

సీఎం రేవంత్​రెడ్డికి స్వల్ప అస్వస్థత

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశ్రాంతి తీసుకోకుండా రివ్యూలు, పర్యటనలతో బిజీగా గడిపిన సీఎం రేవంత్​ రెడ్డి స్వల

Read More

తెలంగాణలో పాత పద్ధతిలోనే ఈసీ నియామకం చేపట్టాలి : చంద్రకుమార్

ఖైరతాబాద్, వెలుగు: భారత ఎన్నికల కమిషన్​నియా మకం పాత పద్ధతిలోనే జరగాలని జాగో  తెలంగాణ సంస్థ ప్రతినిధి, రిటైర్డ్ జస్టిస్ చంద్ర కుమార్ అన్నారు. గతంల

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో నిజాలను ఎందుకు దాస్తున్నరు? ఇంజినీర్లపై మంత్రుల ఆగ్రహం

భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇంజనీర్లు ప్రయత్నించడంపై రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశా

Read More

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు.. 5 వేల మంది ప్రతినిధులు

జేఎన్టీయూహెచ్​లో మూడు రోజుల పాటు నిర్వహణ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభించే అవకాశం ప్రభుత్వానికి వివరాలు పంపిన అధికారులు హైదరాబాద్, వెలుగు: జేఎ

Read More

తెలంగాణలో కిలో కందిపప్పు రూ.180

కొని బ్లాక్ ​చేసిన వ్యాపారులు  అవసరం మేరకే బయటకు రిలీజ్​  ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న తాండూరు కందిపప్పు  హైదరాబాద్, వెల

Read More

తెలంగాణలో కాళేశ్వరం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం : వివేక్‌‌‌‌ వెంకటస్వామి

‘‘2 టీఎంసీల నీటిని ఉపయోగించుకోలేని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సర్కారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మూడో టీఎంసీ ప

Read More

స్టాఫ్ నర్స్‌‌‌‌ పోస్టుల భర్తీలో అన్యాయం .. కోఠిలోని మెడికల్ బోర్డు వద్ద ఆందోళన

వెయిటేజీ మార్కులు కలపలేదని పలువురు అభ్యర్థుల అభ్యంతరం ఎక్కువ మార్కులు వచ్చినా.. మెరిట్‌‌‌‌ లిస్టులో పెట్టలేదని వెల్లడి జోన్

Read More

ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పొద్దు : మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వస్తే అధికారులు వెంటనే పరిష్కరించాలని, వారిని ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవద్దని పంచాయతీరాజ్, రూరల్​ డెవల

Read More

భూములు, ఇండ్ల బాధితులే ఎక్కువ.. సీఎం ప్రజావాణికి 2 వేల 445 అర్జీలు

పంజాగుట్ట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బేగంపేటలోని మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన వచ్చింది. దూర ప్రాంత

Read More

పాస్ పోర్టు జారీలోటాప్ 5లో హైదరాబాద్ : ఆర్పీవో స్నేహజ

ఈసారి 7,85,485 పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌లు జారీ చేసినం సికింద్రాబాద్, వెలుగు: పాస్‌‌‌‌పోర

Read More

విద్యుత్ కొరత రాకుండా బొగ్గు ఉత్పత్తి చేయండి : భట్టి విక్రమార్క

ఒడిశా నైనీ బ్లాక్​లో ఉత్పత్తి ప్రారంభంపై ఫోకస్ పెట్టండి సింగరేణి అధికారులతోడిప్యూటీ సీఎం సమీక్ష హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వ

Read More