హైదరాబాద్లోని పటాన్చెరులో హైపర్ మార్ట్ను వాల్యూ జోన్ ఏర్పాటు చేసింది. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ నెల 15 న ఈ మార్ట్ను ప్రారంభించనున్నారు. వివిధ బ్రాండ్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని వాల్యూ జోన్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఈ హైపర్ మార్ట్లో దుస్తులు, ఫుడ్తో పాటు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని వెల్లడించింది.