తాను బతికి ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటానని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం అభ్యర్థులు అందరూ ఓడిపోయారు. తర్వాత కొంతమంది పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కమల్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. వారి విమర్శలు ఏ మాత్రం పట్టించుకోకుండా.. తన ప్రాణం ఉన్నంత వరకూ రాజకీయాల్లోనే ఉంటానంటూ ట్విట్టర్లో వీడియో రిలీజ్ చేశారు. రాజీనామా చేసినవాళ్లు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అలాంటి వారికి కాలమే బదులిస్తుందని కమల్ హాసన్ అన్నారు.
బతికున్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటా
- దేశం
- May 25, 2021
లేటెస్ట్
- బీ అలర్ట్:డేటింగ్ యాప్స్..డేటా అమ్మేస్తున్నాయ్
- తగ్గేదేలా:ఢిల్లీ మెట్రోలో..సీటు ఇవ్వలేదని మగాడి ఒడిలో కూర్చున్న మహిళ
- రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం...
- బెంగళూరులో ఐటీ దాడులు.. బంగారం, వజ్రాలు స్వాధీనం
- జైళ్లకు భయపడే వ్యక్తి కాదు కేసీఆర్
- DC vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న గుజరాత్.. వార్నర ఔట్
- మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం: యూట్యూబ్కు పోటీగా..XTV యాప్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు