ఆక్సిడైజ్డ్ జువెలరీ ఎక్కువ రోజులు వాడితే రంగు తేలి పోతుంది. దాంతో ఇష్టంగా కొనుకున్న మ్యాచింగ్ జువెలరీని కాస్త రంగు మారగానే పక్కన పెడతారు చాలామంది. కానీ అలా పక్కన పడేయకుండా కొన్ని సులువైన పద్ధతులలో ఆక్సిడైజ్డ్ జువెలరీని శుభ్రం చేసుకుని మళ్లీ వాడుకోవచ్చు. అదెలాగంటే. ఇంట్లో గిన్నెలు శుభ్రం చేసుకోవడానికి వాడే డిటర్జెంట్, లిక్విడ్తో ఆక్సిడైజ్డ్ జువెలరీని మళ్లీ మెరిపించొచ్చు. ఒక గిన్నెలో గోరు వెచ్చని నీళ్లు పోసి డిటర్జెంట్ లేదా లిక్విడ్ వేసి కలపాలి. ఆ మిశ్రమంలో కొద్దిసేపు ఆక్సిడైజ్డ్ జువెలరీ ఉంచితే మురికి తేలికగా పోతుంది. తర్వాత వేడి నీళ్లలో నుంచి జువెలరీని బయటకు తీసి టూత్ బ్రష్తో అంచులను శుభ్రం చేయాలి. కొంచెం సేపు మంచి నీళ్లలో ఉంచి పొడి క్లాత్తో తుడిస్తే జువెలరీ మెరుస్తుంది. టూత్ పేస్ట్తో కూడా ఆక్సిడైజ్డ్ జువెలరీని శుభ్రం చేసుకోవచ్చు. కొంచెం టూత్ పేస్ట్ తీసుకొని బ్రష్తో జువెలరీ మూలలను రుద్దితే దుమ్ము వదులు తుంది. ఆ తర్వాత గోరు వెచ్చటి నీళ్లలో పది నిమిషాలు ఉంచి పొడి క్లాత్తో తుడిస్తే జువెలరీ కొత్తదానిలా మెరిసిపోతుంది.
పాత నగలు కొత్తగా కావాలంటే..
- లైఫ్
- March 23, 2021
లేటెస్ట్
- అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
- ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో అమ్ముతున్రు
- సెకండ్ ఫేజ్ పోలింగ్: ఓటేసిన ప్రముఖులు
- డబుల్ బెడ్రూం ఇండ్లను అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ భవేశ్మిశ్రా
- కేసీఆర్ హయాంలో పోలీస్ రాజ్యం నడిచింది : జూపల్లి కృష్ణారావు
- అగరుబత్తీలపై జీఎస్టీ వేసిన చరిత్ర బీజేపీది : మంత్రి సీతక్క
- మాగనూర్ మండలంలోని గ్రామాల్లో డీకే అరుణ ప్రచారం
- రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తవా ?: హరీశ్ రావు
- బెజ్జంకిలో ఘనంగా నరసింహస్వామి రథోత్సవం
- కనౌజ్ నుంచి అఖిలేశ్ యాదవ్ నామినేషన్
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న