భారత.. పాకిస్తాన్​ వార్​ అప్​ డేడ్​: శాంతి కోసం రంగంలోకి దిగిన అమెరికా..

భారత.. పాకిస్తాన్​ వార్​ అప్​ డేడ్​:  శాంతి కోసం రంగంలోకి దిగిన అమెరికా..

కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్​ భరతం పడుతుంది ఇండియా.  పహల్గామ్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయున భారత్​కు చెందిన పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. తరువాత జరిగిన పరిణామాలతో పాక్​ కకావికలమై పోయింది.. ఇంకా అలానే ఉంది కూడా.. ఈ క్రమంలో ఓ పక్క మేకపోతు గాంభీర్యం ప్రదరిస్తూ..  మరోపక్క అమెరికాను ప్రాధేయపడింది.

అమెరికా విదేశాంగ ప్రధాన కార్యదర్శి రూబేనా ... ట్రంప్​ ఆదేశాల మేరకు ఇరు దేశాల ప్రతినిథులతో చర్చిస్తున్నారు. దశాబ్దాలుగా భారత్​.. పాకిస్తాన్​ మధ్య గొడవలున్నాయని.. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు.  రెండు దేశాల నేతలు తమతో టచ్​ లో ఉన్నారంటూ.. కాల్పులను విరమించాలని పాకిస్తాన్​ కు సూచించారు. పాక్​ ఆర్మీ చీఫ్​కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్​ చేశారు.  ట్రంప్​ కూడా ఇరుదేశాలు సంయమనం పాటించాలని చెప్పారని రుబేనా సూచించారు.