హైదరాబాద్, వెలుగు: తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూడాలని ఉప్పల్ స్టేడియానికి వచ్చిన క్రికెట్ఫ్యాన్స్ నిట్టనిలువు దోపిడీకి గురయ్యారు. ఎన్నో ఇబ్బందులు పడి టికెట్లు సంపాదించిన వాళ్లు స్టేడియంలో వాటర్, కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ రేట్లు చూసి షాకయ్యారు. పోలీసులు బయటి నుంచి వాటర్, తినుబండారాలను స్టేడియంలోకి అనుమతించలేదు. దాంతో స్టేడియంలో హెచ్సీఏ అనుమతితో వచ్చిన ఫుడ్ వెండర్లు భారీ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. 300 ఎంఎల్ నీళ్లను రూ. 20కి విక్రయించారు. అంటే లీటర్కు రూ. 70. వాటిని కూడా బాటిళ్లలో కాకుండా విడిగా ప్లాస్టిక్ గ్లాసుల్లో అమ్మారు. నిజానికి ప్రేక్షకులకు హెచ్సీఏనే ఉచితంగా తాగు నీరు అందించాలి. కూల్ డ్రింక్స్ (400 ఎంఎల్ రూ. 50), ఇతర ఫుడ్ ఐటమ్స్ను డబుల్, ట్రిపుల్ రేట్లకు అమ్మారు. ఇక స్టేడియంలోని బాత్రూమ్స్లో నీళ్లు రాక ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు.
స్టేడియంలో అభిమానుల నిలువు దోపిడీ
- హైదరాబాద్
- September 26, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం