అండర్ 19 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

అండర్ 19 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ కు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. కెప్టెన్ యాష్ ధుల్, ఏపీ గుంటూరుకు చెందిన షేక్ రషీద్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. స్లాండ్ బై ప్లేయర్లుగా ఐదుగురిని ప్రకటించింది. వెస్టిండిస్ లో జరగనున్న ఈ వరల్డ్ కప్ 2022 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు  జరగనుంది.

టీమిండియా జట్టు

యష్ ధుల్ (కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, SK రషీద్(వైస్ కెప్టెన్), నిశాంత్ సింధు, సిద్ధార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, దినేష్ బానా, ఆరాధ్య యాదవ్, రాజ్ అంగద్ భవా, మానవ్ పరాఖ్, కౌశల్ తాంబే, RS హంగర్గేకర్, వాసు వాత్స్, విక్కీ ఓత్సవాల్, రవికుమార్, గార్వ్ సంగ్వాన్

స్టాండ్ బై ప్లేయర్లు

రిషిత్ రెడ్డి (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
ఉదయ్ సహారన్ (పంజాబ్ క్రికెట్ అసోసియేషన్) 
అన్ష్ గోసాయి ( సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్) 
అమృత్ రాజ్ ఉపాధ్యాయ (క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్)
PM సింగ్ రాథోడ్ (రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్) 

మరిన్ని వార్తల కోసం

CFSL కొత్త బిల్డింగ్ ను ప్రారంభించిన అమిత్ షా

బెంగాల్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు