దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వైద్యారోగ్యశాఖ ఏప్రిల్ 2కు ఇందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఏప్రిల్ 3వ తేదీన ఒక్క రోజే దేశంలో 3, 641 కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించింది. కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో 11 మంది మరణించారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 20,219కి చేరుకుంది. ఈ లెక్కల ప్రకారం.. రోజూవారీ పాజిటివిటీ రేటు 6.12 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు 4.41 కోట్ల మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటివరకు 220.66 కోట్ల మందికి కేంద్రం కరోనా వ్యాక్సిన్ ను అందించింది.
ఒక్క రోజులో 3,641 కరోనా కేసులు.. 11 చావులు
- V6 News
- April 3, 2023
లేటెస్ట్
- దేశవ్యాప్తంగా మసాలాలను తనిఖీ చేయండి : FSSAI సంచలన నిర్ణయం
- SRH vs RR: రాజస్థాన్తో కీలక మ్యాచ్.. సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్
- సముద్రమే మానవులకు ఆదర్శం.. ఎలాగంటే
- కాటేదాన్ లో రూ. 1 కోటి 60 లక్షల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
- T20 World Cup 2024: ఆ ఒక్క కారణంతోనే రాహుల్ను ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్
- నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి
- Salaar Release Japan: జపాన్లో రిలీజ్ కాబోతున్న సలార్..ప్రభాస్ ఫ్యాన్స్కి వేడి సెగలిక మొదలు
- మెట్రో పిల్లర్ ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
- పట్నం బస్తీల్లో.. ఢిల్లీ పోలీసులు
- రుణమాఫీని మోదీ ఆపాడు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్