వరుసగా రెండో రోజు దేశంలో కరోనా కేసులు కాస్త పెరిగాయి... మొన్నటి వరకు వరుసగా తగ్గుకుంటూ వచ్చిన కేసులు రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో 24 గంటల్లో దేశంలో 94 వేల 52 కేసులు నమోదు అయ్యాయి. అయితే మరణాల రేటు ఒక్కసారిగా రికార్డ్ స్థాయిలో పెరిగింది. ఒక్క రోజులో 6 వేల 148 మంది మృతి చెందారు. నిన్న వరకు రెండు నుంచి మూడు వేల లోపు ఉన్న మరణాల సంఖ్య ఇవాళ ఏకంగా 6 వేలు దాటింది. దీంతో దేశంలో ఒక్కరోజులో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మరణాల సంఖ్య. ఓవర్ ఆల్ గా దేశంలో 3 లక్షల 59 వేల 676 మంది వైరస్ తో చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 11 లక్షల 67 వేల 952 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అటు దేశవ్యాప్తంగా 24 కోట్ల 27 లక్షల 26 వేల 693 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు అధికారులు.
ఆల్ టైమ్ రికార్డ్.. ఒక్కరోజే 6148 కరోనా మరణాలు
- దేశం
- June 10, 2021
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- విద్యుత్శాఖ అలర్ట్