ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిఖత్​ జరీన్​

ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిఖత్​ జరీన్​

న్యూఢిల్లీ : ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాదీ నిఖత్​ జరీన్​ ఆసియా గేమ్స్​లో పోటీపడే ఇండియా బాక్సింగ్​ టీమ్​కు ఎంపికైంది. చైనాలోసెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే ఈ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్లను శనివారం ప్రకటించారు.  వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోదాలో నిఖత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (51 కేజీ), లవ్లీనా బొర్గోహైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (75 కేజీ)  డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్తులు సాధించారు. గాయం నుంచి కోలు​కోని వరల్డ్ బాక్సింగ్​ బ్రాంజ్​ మెడలిస్ట్​, తెలంగాణకు చెందిన మహ్మద్​ హుస్సాముద్దీన్​ ఎంపికవ్వలేదు. స్టార్​ బాక్సర్​ అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంఘల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరం అయ్యాడు. అతని వెయిట్​ కేటగిరీలో దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భోరియా (51 కేజీ)కు చాన్స్​ వచ్చింది.

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్ ​:  నిఖత్ జరీన్ (51 కేజీ), ప్రీతి (54 కేజీ), పర్వీన్ హుడా (57 కేజీ), జాస్మిన్ (60 కేజీ), అరుంధతి (66 కేజీ), లవ్లీనా (75 కేజీ).


మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్​ : దీపక్ భోరియా (51 కేజీ), సివాచ్ (57 కేజీ), శివ థాపా (63.5 కేజీ), నిశాంత్ దేవ్ (71 కేజీ), లక్ష్య చహర్ (80 కేజీ), సంజీత్ (92 కేజీ), నరేంద్ర బెర్వాల్ (+92 కేజీ).