వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రాష్ట్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు వైఎస్ షర్మిల పార్టీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్. రాష్ట్రానికి వైఎస్ ఏం చేశారో తెలంగాణ ప్రజలందరికి తెలుసునన్నారు ఇందిరా శోభన్. రాజశేఖర్ రెడ్డి విజన్ తోనే దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా కోనసీమ కావాలని వైఎస్ ఆకాంక్షించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా రాజశేఖర్ రెడ్డి పుణ్యమేనన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. ప్రస్తుత పాలకులు పాలమూరు రైతుల నోట్లో మట్టికొట్టారన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏసీబీ కేసులో ఇరుక్కుంటే మళ్లీ వైఎస్సారే ఉద్యోగంలోకి తీసుకున్నారని గుర్తుచేశారు. టీఎంసీ అంటే ఏంటో తెలియని మంత్రులు కూడా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
టీఎంసీ అంటే తెలియని మంత్రులు YSRపై విమర్శలా?
- హైదరాబాద్
- June 27, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Vitika sheru: అమ్మ ముందే కమిట్మెంట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ భార్య
- కవితకు బిగ్ షాక్ : రెండు బెయిల్ పిటిషన్లు కొట్టివేత
- నాకు ఉద్యోగం ఇస్తే.. కంపెనీకి రూ.41 వేలు ఇస్తా : రెజ్యూంతో ఆఫర్ ఇచ్చిన అభ్యర్థి
- T20 World Cup 2024: ఒక్కొక్కరికి 3 కోట్లు.. పాక్ ఆటగాళ్లకు క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు
- తెలంగాణలో కాంగ్రెస్కు 14 సీట్లు పక్కా : సీతక్క
- Pushpa 2 Second Song Update: ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్ప 2 నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి