గిరిరాజ్​ కాలేజీ గ్రౌండ్లో మోదీ సభ ఏర్పాట్ల పరిశీలన

గిరిరాజ్​ కాలేజీ గ్రౌండ్లో మోదీ సభ ఏర్పాట్ల పరిశీలన

ఈ నెల 3న ప్రధాని నరేంద్రమోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో శనివారం ప్రధాని కార్యాలయం అధికారులు, ఎస్ పీజీ ఆఫీసర్లు సభ నిర్వహించే గిరిరాజ్​ కాలేజీ గ్రౌండ్​ను ఏరియల్​వ్యూ ద్వారా పరిశీలించారు. నిజామాబాద్​ కలెక్టరేట్​వద్ద హెలిక్యాప్టర్ల ల్యాండింగ్​ కోసం ఏర్పాట్లు చేశారు. 

- వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్