హైదరాబాద్, వెలుగు: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 14న విడుదల కానున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ ఈ విషయం చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. రిజల్ట్ ఆలస్యంతో స్టూడెంట్స్ ఐఐటీ, నీట్లో సీట్లు కోల్పోయే ప్రమాదముందన్న ట్వీట్కు ఆయన స్పందించారు. జూన్ 7 నుంచి 14 వరకు తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,63,236 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో ఫస్టియర్ విద్యార్థులు 3,00,847 మంది, సెకండియర్ విద్యార్థులు 1,62,389 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు పూర్తయి నెలరోజులు కావొస్తున్నా, ఫలితాలు ఇవ్వకపోవడంపై పేరెంట్స్, స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు.
14న ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్
- తెలంగాణం
- July 13, 2019
లేటెస్ట్
- పోలీసుల ప్రేక్షక పాత్ర.. నిందితులు 2 నిముషాల్లో దొరుకుతరు: ఆర్ఎస్పీ ట్వీట్
- రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు బంద్
- జూన్ 4న అధికారంలోకి ఇండియా కూటమి : మల్లికార్జున ఖర్గే
- ప్రపంచ అత్యుత్తమ జట్టుగా వర్ణన.. పాక్ క్రికెట్ చైర్మన్ను తిడుతున్న అభిమానులు
- తిరుమల రెండవ ఘాట్ రోడ్డుపై చిరుత కలకలం.
- బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ.. మోదీ మరోసారి ప్రధాని కాలేడు : రాహుల్ గాంధీ ట్వీట్
- పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు: అంబటి రాంబాబు
- వీళ్లకు కారు లేదా.. లిస్ట్ చూస్తే మీరు అవాక్కవుతారు.. అవును నిజం..!
- Devara: ఎన్టీఆర్ బర్త్డేకు దేవర స్పెషల్ ట్రీట్ ఇదే..టీ సిరీస్ స్పెషల్ ట్వీట్ వైరల్..
- సీఎస్, డీజీపీ ఢిల్లీకి రండి : ఏపీలో అల్లర్లపై కేంద్ర ఈసీ నోటీసులు
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!